News
Rain Alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింద ...
Agni 5 Ballistic Missile: ఒడిశా తీరం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించిన 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణి 5,000 కిలోమీటర్ల ...
డాక్టర్ మనన్ వోరా పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. లోదుస్తులు ప్రతిసారి, బెడ్షీట్లు వారానికి, దిండు కవర్లు 3-4 రోజులకు, జీన్స్ 4-5 సార్లు వాడిన తర్వాత కడగాలి. టూత్ బ్రష్ 3 నెలలకు మార్చాలి.
భారత తపాలా శాఖ సెప్టెంబర్ 1, 2025 నుంచి పోస్టు బాక్సుల వినియోగం నిలిపివేస్తుంది. లేఖలు, రిజిస్టర్లు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయి. 185 ఏళ్ల చరిత్రలో ఓ యుగానికి తెరపడనుంది.
Kohli-Rohit: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐసీసీ సాంకేతిక లోపం కారణంగా తొలగించినా, వెంటనే పునరుద్ధరించింది.
మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు తెరవడంతో ...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్పై ఆయన ప్రశంసలు కురిపించారు.
రియల్మీ పీ4, పీ4 ప్రో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. పెద్ద బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15, రియల్మీ యూఐ 6.0 ఉన్నాయి. పీ4 ...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బిటెక్ రవి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.కేంద్ర బలగాల ...
కృష్ణానది వరద ఉధృతి కారణంగా శ్రీశైలం డ్యాంకు 10 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 198.3623 టీఎంసీలకు చేరుకుంది.
భారతదేశ సరిహద్దులను కాపాడే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పని చేయాలనుకుంటున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేయడానికి మ ...
ల్లీలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. జనసునవై కార్యక్రమం సందర్భంగా సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు బీజేపీ ఆరోపించింది. ఆమె ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results