News

Panchangam Today: నేడు 21 ఆగస్టు 2025 గురువారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సం||ర, దక్షిణాయణం, శ్రావణ మాసం, వర్ష ఋతువు. ఈ రోజు ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పు ...
తీపి తిన్న వెంటనే టీ లేదా కాఫీ చప్పగా అనిపించడానికి కారణం మన నాలుక, మెదడు కలిసి చేసే పని. తీపి రుచి సంకేతాలు పదే పదే వస్తే, మెదడు వాటికి అలవాటు పడిపోతుంది.
Dengue: వర్షాకాలంలో పిల్లలు జబ్బుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. పిల్లలకు దీని ముప్పు ఎక్కువ. డెంగ్యూ లక్షణాలు, దశలు, ట్రీట్‌మెంట్, జాగ్రత్తల ...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు ప్రాజెక్ట్ వర్షాల కారణంగా నిండుకుండలా మారి అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తోంది. కలెక్టర్, ...
ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు, రకాలు, నివారణ మార్గాలపై సమగ్ర సమాచారం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం సకాలంలో చికిత్సతో ఈ ...
క్వీన్ అనుష్క, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ ...
Agni 5 Ballistic Missile: ఒడిశా తీరం నుంచి డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించిన 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణి 5,000 కిలోమీటర్ల ...
డాక్టర్ మనన్ వోరా పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. లోదుస్తులు ప్రతిసారి, బెడ్‌షీట్‌లు వారానికి, దిండు కవర్‌లు 3-4 రోజులకు, జీన్స్ 4-5 సార్లు వాడిన తర్వాత కడగాలి. టూత్ బ్రష్ 3 నెలలకు మార్చాలి.
భారత తపాలా శాఖ సెప్టెంబర్ 1, 2025 నుంచి పోస్టు బాక్సుల వినియోగం నిలిపివేస్తుంది. లేఖలు, రిజిస్టర్లు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయి. 185 ఏళ్ల చరిత్రలో ఓ యుగానికి తెరపడనుంది.
Kohli-Rohit: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐసీసీ సాంకేతిక లోపం కారణంగా తొలగించినా, వెంటనే పునరుద్ధరించింది.
మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు తెరవడంతో ...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.